రాధికాస్వాంతనము
ముద్దు
పళని
|
- శ్రీనాథుని కాలాని కంటే ముందు రాధ ప్రసక్తి తెలుగు సాహిత్యంలో లేదు.
- శ్రీనాథుడు తొలిసారిగా భీమఖండం అవతారికలో ఇష్టదేవతలను ప్రార్ధిస్తూ రాధామాధవులను ప్రస్తావించాడు.
- రాధికాస్వాంతనమునకు ఇళాదేవీయమని మరొక పేరు కలదు.
- రాధ చెప్పుచేతల్లో ఇళ పెరుగుతుంది.
- ఈ ప్రబంధంలో రాధ కృష్ణుడికి చిలుక రాయాబారం పంపుతుంది.
ఆశ్వాసం
|
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
|
ప్రథమాశ్వాసం
|
౧౧౧ గద్య పద్యాలు ( 111)
|
ద్వితీయాశ్వాసం
|
౧౪౭ గద్య పద్యాలు ( 147)
|
తృతీయాశ్వాసం
|
౧౭౧ గద్య పద్యాలు ( 171)
|
చతుర్థాశ్వాసం
|
౧౧౩ గద్య పద్యాలు ( 113)
|
మొత్తం = ౪ ఆశ్వాసాలు ( 4)
|
మొత్తం = ౫౪౨ పద్యాలు ( 542)
|
తొలి
పద్యం
|
||
ఉత్పలమాల (ఇష్ట దేవతా స్తుతి) |
||
“ శ్రీలఁ జెలంగు రాధికను ‘జెల్వరొ!
నిన్నిల రూప రేఖలన్
బోలుదురే పడంతు?’ లన
‘మోహపురాలిని నిప్పుడెన్నెదో
హాళిని నన్నుఁ గూర్చి ’ యని
యల్గిన యిచ్చెలిఁ గౌగిలించు గో
పాలుని, జిన్ని కృష్ణుని, గృపాశుని గొల్తు
నభీష్ట సిద్ధికై.”
|
||
చివరి పద్యం
|
||
మత్తకోకిల. |
||
“ నాగ పాలక ! నాగ దాలక ! నాగ
ఫాలక వాహనా !
వా గధీశ్వర ! వా గహీశ్వర ! వా గనశ్వర
గాహనా !
యోగ
చారణ ! యోగ ధారణ ! యోగ కారణ ! సాహనా
భోగ శోషణ
! భోగినీషణ ! భోగి భూషణ మోహనా ! ”
|
||
No comments:
Post a Comment